మా మొగుళ్ళ పల్లి యువ సేన ఉపేందర్ ఆధ్వర్యములో ఆధ్వర్యంలో 206 వ ఉచిత వివాహాం
3.6.2023 రోజున ఉదయం 8,35 నిమిషములకు మనీరాజు రాదికలకు జరిగింది ముఖ్య అతిధి గా ప్రముక వ్యాపారవేత్త సెవా ఆధ్యాత్మిక హిందుత్వవాది సమాజసేవకుడు మాకుశ్రేయోభిలాశి.శ్రీ చికోటి ప్రవీణ్ గారు హాజరైనారు నుతన దంపతులను ఆశీర్వదించారు ఈ వివాహానికి ఉపేందర్ పుల్లురి గారు బంగారు పెస్తెలు. మట్టెలు. బోజనము సోమా నర్శయ తిర్మల్గిరి గారు ఇచ్చినారు. మరియు నా స్నేహితులు ప్రతి పెళ్లి కీ సహకరించే నా దాతలు రామిని విజయ్ బస్సా శ్రీనివాస్ Hyderabad సంజీవ రావు సత్యనారాయణ బొగ్గవరపు వెంకటేశం విజ్ఞాన్ పెద్ది చెంద్రమౌలి తోట రంగయ్య శుభమస్తు ఆంజనేయులు బొడ్ల సత్యనారాయణ dr ఆనంద్ గార్ల సహకారంతో యువ సేన సభ్యులూ చోలేటి ఆనంద రమిని అశోక్ సాయిమనొజ్ కాసుల ఆనంద్ పాల్గొన్నారు హిందు సంప్రదాయం ప్రకారం అన్నీ వస్తువులతో జరిపిచడమైనది... ఉపేందర్ మొగుళ్ళు పల్లీ
సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్