50. వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి - డి ఈ ఓ

 50. వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి - డి ఈ ఓ



 సంగారెడ్డి జిల్లా : ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి డి ఈ ఓ 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సంగారెడ్డి డి ఈ ఓ రాజేష్ తో పాటు రామకృష్ణ అనే అసిస్టెంట్. ప్రైవేట్ స్కూలుకు ఎన్ఓసి ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఈ అధికారులు


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...