బీజేపీ అభ్యర్తి కోమటి రెడ్డి రాజగోపాల్ తరపున corporator రంగా నర్సింహ గుప్తా



 ఈ రోజు మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్తి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మద్దుతుగా  వారితో పాటు చైతన్యపురి corporator రంగా నర్సింహ గుప్తా చౌటుప్పల్ :మున్సీపాలిటీ లో ఇంచార్జి గా ఉన్న  34 వ బూత్ లో ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది 🙏

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...