ఆర్యవైశ్య పట్టణ సంఘం  ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ.

 ఆర్యవైశ్య పట్టణ సంఘం  ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ.





నల్గొండ: నల్గొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి భవన్లో జాతీయ జెండాను  అధ్యక్షుడు యమా మురళి ఆవిష్కరించారు.  అనంతరం రామగిరిలోని మహాత్మా గాంధీ విగ్రహానికి కార్పొరేషన్ ఏర్పాటుకు నాయకులకు సద్బుద్ధి కల్పించాలని వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమం లో  కోటగిరి చంద్రశేఖర్, వీరెల్లి సతీష్,  వనామా మనోహర్,   ఓంప్రసాద్, యమా శ్యామ్ కుమార్,  నల్గొండ శ్రీనివాస్, వనామా రమేష్, గుండా కరుణాకర్, శివ, నల్గొండ యోగీశ్వర్, నాంపల్లి నర్సింహ, కోటగిరి లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...