రామాయంపేట ప్రభుత్వ ప్రేరేపిత జంట హత్యలు గంగమ్ పద్మమ్మ గంగమ్ సంతోష్ ల కుటుబసభ్యులను రామాయంపేట కు వచ్చి వారికి సంఘీభావం తెలిపి మద్దతు తెలపడం జరిగినది. మీడియా సమావేశం లో దోషులను కటిణంగా శిక్షించాలని , వారి పదవుల నుండీ భర్తరఫ్ చేయాలని వారి కుటుంబానికి రక్షణ కలిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. వారి కుటుబసభ్యులను పరామర్శించిన వారిలో ghmc చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్త, Zptc వుప్పుల వెంకటేష్ గుప్తా, avopa అధ్యక్షుడు మలీపెద్ది శంకర్, శ్రీ వాసవి అన్నపూర్ణ education trust అధ్యక్షుడు శ్రీ మంచుకొండ సురేందర్ mariyu cinema actor Tarzan మొదలగు వారు పాల్గొన్నారు.
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...