వ్యవసాయ శాఖ నల్గొండ డివిజన్ పరిధి లోగల PIO, APIO లకు సమాచార హక్కు చట్టం -2005
తేదీ 22-02-2022 రోజునా సహాయ సంచాలకులు (AD) వ్యవసాయ శాఖ నల్గొండ డివిజన్ పరిధి లోగల PIO, APIO లకు సమాచార హక్కు చట్టం -2005 పై"" అవగహన సదస్సు"" నిర్వహించడం జరుగింది. సమాచార హక్కు చట్టం ప్రకారంగా సమాచారం కోరిన వారికి సమాచారం ఇచ్చే విధానం, చట్టం లో సెక్షన్ లు, అప్పీళ్లు, గడువు తేదీలు, రుసుములు వివరాలు,తనిఖీ విధానం, రుసుములు మినహాయింపులు, కొన్ని ఉదాహరణలు .. సదస్సులో తెలియజెయ్యడం జరిగింది. అనంతరం సందేహాలను నివృత్తి చెయ్యడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో ఈ సదస్సును నల్గొండ జిల్లా RTI మానిటరింగ్ సభ్యులు డాక్టర్ యర్రమాధ కృష్ణారెడ్డి ADA కార్యాలయంలో నిర్వహించారు. RTI ACT పై అవగహన పెంచడానికి , చట్టం సమర్ధ వంతంగా అమలు చేయాలని, గడువు లోపు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. ఈ సదస్సులో ADకార్యాలయం APIO సంధ్య, కనగల్, తిప్పర్తి మండల వ్యవసాయ అధికారులు, అమరెందర్, సన్నీ రాజ్, వ్యవసాయ విస్తరణ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. . ఉత్తమ సందేహాలు అడిగిన వారికి RTI బుక్ లెట్ ను బహుమతిగా ఇవ్వడం జరిగింది
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...