బీట్ మార్కెట్ రామకోటి స్థూప దేవాలయ చైర్మన్ పారేపల్లి శ్రీనివాస్ లాక్ డౌన్ క్రమంలో ప్రారంభించిన అన్నప్రసాద కార్యక్రమం 26 వ రోజు ఆదివారం జగిని శ్రీనివాస్ పావని దంపతుల సహకారము తో ఆశా వర్కర్లు మరియు పోలీస్ సిబ్బంది 100 మందికి కర్డ్ రైస్ పాకెట్స్ అందిచడం జరిగినది దాత పావని శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా వైరస్ వాప్తి రీత్యా శ్రమించి సిబ్బంది కి తన వంతు సహకారము అందించాలని ఈ రోజు కార్యక్రమం లో సహకారము అందించమని తెలిపారు కార్యక్రమము లో దాత జగిని శ్రీనివాస్ పారేపల్లి శ్రీనివాస్,తల్లం గిరీష్ భాస్కర్ పాల్గొన్నారు.
రామకోటి స్తూప దేవాలయం ఆధ్వర్యంలో అన్న ప్రసాదం పంపిణీ
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...