*సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గము ఆధ్వర్యంలో ఈ రోజు 30 ఏప్రిల్ న 1,000భోజన ప్యాకెట్లు పంపిణీ*
*రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చకిలం రమణయ్య గారి ఆధ్వర్యంలోప్రధాన కార్యదర్శి శ్రీ కౌటికె విఠల్ గారి పర్యవేక్షణలో డిప్యూటీ కమిషనర్ ఆప్ పోలీసు ఆఫీసు పరిసర ప్రాంతాల్లో రాక్ టౌన్ కాలని, ఎల్.బి.నగర్, భరత్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ లలో 600 భోజన పాకెట్స్ పంపిణి చేయడం జరిగినది.*
*సరూర్ నగర్ డివిజన్ టి. ఆర్. ఎస్. పార్టీ అధ్యక్షులైన శ్రీ అరవింద్ గౌడ్ గారు ముఖ్య అతిథి గ విచ్చేసి భోజన ప్యాకెట్లను అన్నశృయులకు అందచేసి భోజనాల ధాత బండారు సుబ్బారావు గారిని ఎంతో ప్రశంసించారు. ప్రతి రోజు వీరు మొత్తం 4,000 ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న విషయం పట్ల ఎంతో హర్షించారు.*
*ఈ కార్యక్రమములో రాష్ట్ర సహాయ కార్యదర్శి నాంపల్లి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు శ్రీ చింతల బాలరాజ్ గారు పాల్గొన్నారు.*
*అలాగే తెలంగాణ రాష్ట్ర ఫారెన్ టూర్స్ చైర్మన్ శ్రీ మడి పడిగె రాము గారి ఆధ్వర్యములో బండ్లగూడ ప్రాంతములో నిర్మాణములో వున్న భవంతుల వద్ద నివసిస్తున్న దిన కూలీలైన 400 మందికి భోజన పాకెట్స్ పంపిణి చేయడం జరిగినది.*
*ఎల్ బి నగర్ పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది తో విచ్చేసి సోషల్ డిస్టెన్స్ తో పంపిణి చేయించారు.*
*ఈ కష్ట సమయంలో తమ ప్రాణాలకు తెగించి దేశానికి ఎంతగానో సేవ చేస్తున్న పోలీస్ సోదరులకు డాక్టర్లకు నర్సులకు రెవెన్యూ సిబ్బందికి మీడియా మిత్రులకు పారిశుద్ధ్య సిబ్బందికి మరియు విద్యుత్ శాఖ వారికి మా ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర విభాగం తరఫున పాదాభివందనాలు తెలియచేస్తు*
🙏🙏🙏🙏
*చకిలం రమణయ్య* అధ్యక్షులు
*కౌటికె విఠల్* ప్రధాన కార్యదర్శి
*మురం శెట్టి శ్రీనివాస్* ట్రెజరర్