పనితనానికి పట్టం . . రైస్ ఇండస్ట్రీ లో రెండు దశాబ్ధాలుగా అనేక సేవలందిస్తున్న కర్నాటి రమేష్ ను జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు . మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన రమేష్ మిల్లర్ల సమస్యల పరిస్కారం లో కీలక పాత్రపోషిస్తున్నారు . అతిపెద్ద రైస్ ఇండస్ట్రియల్ గా పేరొందిన మిర్యాలగూడ నుంచే అధ్యక్షునిగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుంది . 84 రైస్ మిల్లులు కలిగిన మిర్యాలగూడ రైతులకు మద్దతు ధర అందించడంలో ముందుంటుంది . కర్నాటి రమేష్ మిర్యాలగూడ అధ్యక్షునిగా కొనసాగుతూ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనందుకు పలువురు హార్షం వ్యక్తం చేస్తున్నారు .
నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షునిగా ఎన్నికైన కర్నాటి రమేష్.
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...