పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం తాసిల్దార్ కార్యాలయంలో 10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఆర్. ఐ గుండు సౌజన్య రాణి. వివరాల్లోకి వెళితే భర్త,ఇద్దరు పిల్లలు చనిపోయారని ఫ్యామిలీ దృవీకరణ పత్రం కావాలని వెళ్ళిన చోడిశెట్టి బేబీ అనే మహిళ వద్ద నుండి 10 వేలు లంచం డిమాండ్ చేయడంతో విధి లేక ఏ.సి.బి ని ఆశ్రయించిన బాధితురాలు.బాధితురాలు వద్ద నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏ.సి.బి అధికారులు. ఏ.సి. బి అధికారులకు పట్టుబడటం తో సిగ్గుతో మొఖం దాచుకున్న ఆర్.ఐ గుండు సౌజన్య రాణి.
ఏసీబీకి చిక్కిన బీమా డోలు మండలం ఆర్ ఐ గుండు సౌజన్య రాణి
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...