ఏసీబీకి చిక్కిన బీమా డోలు మండలం ఆర్ ఐ గుండు సౌజన్య రాణి

పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం తాసిల్దార్ కార్యాలయంలో 10వేలు లంచం తీసుకుంటూ  ఏసీబీ అధికారులకు చిక్కిన ఆర్. ఐ గుండు సౌజన్య రాణి. వివరాల్లోకి వెళితే భర్త,ఇద్దరు పిల్లలు చనిపోయారని ఫ్యామిలీ దృవీకరణ పత్రం కావాలని  వెళ్ళిన  చోడిశెట్టి బేబీ అనే మహిళ వద్ద నుండి 10 వేలు లంచం డిమాండ్ చేయడంతో విధి లేక ఏ.సి.బి ని ఆశ్రయించిన బాధితురాలు.బాధితురాలు వద్ద నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏ.సి.బి అధికారులు. ఏ.సి. బి అధికారులకు పట్టుబడటం తో సిగ్గుతో మొఖం దాచుకున్న  ఆర్.ఐ గుండు సౌజన్య రాణి.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...