ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారికి శుభాకాంక్షలు తెలిపిన టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

 


  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి  గా శ్రీమతి. ఎ.శాంతి కుమారి గారు నియమించబడిన సందర్భంగా  వారి కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్  ఉప్పల శ్రీనివాస్ గుప్త.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...