సూర్యాపేట జిల్లా..
*గవర్నర్ తమిళ్ సై పై మరో మారు మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్*💥
*ముఖ్యమంత్రి పై, ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం గవర్నర్ కు ఫ్యాషన్ గా మారింది*
*ఇది సైరైంది కాదు*
*నిత్యం వార్తల్లో ఉండేదుకు గవర్నర్ ప్రయత్నం*
*రాజ్ భవన్ ను ఉపయోగించుకుని గవర్నర్ బిజెపి లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు..*
*రాజ్యాంగబద్ధ సంస్థలను గౌరవించడం లో కేసీఆర్ వంటి పరిణితి చెందిన నాయకుడు మరొకరు లేరు..*
*గౌరవంగా రాజ్ భవన్ ను నడపాల్సిన గవర్నర్ రాజకీయాలు చేయడం వారి విజ్ఞత కే వదిలేస్తున్నాం*
*దేశంలో ప్రధాని , రాష్టపతి తరహా లోనే తెలంగాణ రాష్ట్రం లో కూడా పాలన సాగుతుంది..*