నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేశ్ గుప్తా గారిని సత్కరించిన వీబీజీ ఫౌండేషన్ కోర్ కమిటీ



- వీబీజీ ఫౌండేషన్ కోర్ కమిటీ పెద్దలు ఈరోజు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ బీగాల గణేశ్ గుప్తా గారిని కలిశారు.. ఆయన ఆశిస్సులు అందుకున్నారు. వీబీజీ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ మడిపడగ రాము గారు, వైస్ ఛైర్మన్ తాటిపెల్లి శ్రీనివాస్ గారు, గౌరవ అధ్యక్షులు శ్రీ ఇమ్మడి రమేశ్ గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ ప్రసాద్ గారు, ఫౌండర్స్ శ్రీ మడిపడిగ రాజు గారు,శ్రీహరి గారు ఎమ్మెల్యే బీగాల గణేశ్ గుప్తా గారిని కలిశారు. తమ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల గురించి వివరించారు..కరోనా సమయంలో ఈ ఫౌండేషన్ ద్వారా జరిగిన సేవా కార్యక్రమాల్ని ఎమ్మెల్యే గణేశ్ గుప్తా గారు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఫౌండేషన్ చేపట్టే దాతృత్వ కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని గణేశ్ గుప్తా గారు హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా ఫౌండేషన్ కోర్ కమిటీ ఎమ్మెల్యే గారిని ఘనంగా సత్కరించారు.. వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు..🙏🏻🙏🏻💐💐💐

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...