తేదీ 4.6.2021ఈ రోజు వాసవి గ్రూప్ అధినేత శ్రీ ఎర్రం విజయ్ గారి సహాయ సహకారాలతో VBG పౌండేషన్ ఆధ్వర్యంలో హుడా కాంప్లెక్స్ లో ఉన్న రామాలయం వద్ద దాదాపు 40 కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమానికి అతిథిగా మా ఆప్తులు టిఆర్ఎస్ నాయకులు రామాలయం ప్రెసిడెంట్ శ్రీ రాజ్ కుమార్ గారు హాజరు కావడం జరిగింది వారికి vbg తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో vbg ఎన్నారై విభాగం ఫౌండర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ MVP రమేష్ బాబు వనిత విభాగం జాయింట్ సెక్రటరీ సాయి నికిత మరియు మిగతా సభ్యులు పాల్గొనడం జరిగినది.
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...