లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాయం చేయాలని ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు ఉప్పల ఫౌండేషన్ తరపున తట్టి అన్నారంలోని ఆదివాసీ కాలనీలో 250 వలస కూలీల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. బీహార్, యూపీ, ఒరిస్సా నుండి వచ్చి ఇక్కడ లాక్ డౌన్ లో ఉంటున్నవారికి బియ్యం, కందిపప్పు, సాల్ట్, కారం, పసుపును వారి నివాసాల వద్దకు వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో టీఆరెస్ కౌన్సిలర్ పరశురాం, దామోదర్, గోపాల్ గౌడ్ మరియు టీఆరెస్ నాయకులు పాల్గొన్నారు.
ఐవిఎఫ్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 250 మంది వలస కూలీల కు నిత్యావసర వస్తువుల పంపిణీ
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...