ఏసీబీకి చిక్కిన పాఠశాల ప్రిన్సిపాల్

చిత్తూరు జిల్లా కే.వి.పల్లి మండలం ట్రైబల్ వెల్ ఫేర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వై.బాలాజీ కాంట్రాక్టర్ ఖాదవళ్ళి దగ్గర 5,15,895/-బిల్లు మరియు 1,37,000/- చెక్కు పాస్ చేయడానికి 2,00,000/- లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న ఏ సి బి అధికారులు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...