తెలుగు హిందువులు చాలా గొప్పోళ్ళు... ఎందుకంటే 1. శ్రీశైలం లో ఒకప్పుడు శివ లింగాన్ని తాకి, అభిషేకం చేయాలి అంటే ఫ్రీ. ఇది నేను చూసాను. 2. ఆ తరవాతా 100 రూపాయలు పెట్టారు. ఇదీ చూసాను. 3.ఆ తర్వాత కాంగ్రెస్ మహానుభావులు 1116 చేసారు. 4. ఇక ఇప్పుడు 5000 చేసారు. అయినా హిందువులు 5000 ఇచ్చి, గర్భాలయంలో అభిషేకం చేయిస్తారు తప్ప, "పేద వాడికి ఈ దేవుడు అందుబాటులో ఉండడా ?" అని ప్రశ్న వేయరు. ఆంధ్రప్రదేశ్ లో గుడి-వ్యాపారం బాగుంది. ప్రభుత్వమే ఈ వ్యాపారం చేస్తుంది. శ్రీశైలం లో దేవాలయానికి మొదటగా దిక్కు-దివాణం ఉన్నది అక్కడి చెంచులు, ఆటవికులు. వారినైనా ఫ్రీగా గర్భాలయం లోకి రానిస్తారా లేదా ? ఆలయాన్ని విస్తరించి, అద్భుతంగా తీర్చిదిద్దిన రెడ్డి రాజులకు కూడా పాపం తెలివి లేదు...ఉంటే, ఇలా 5000 Rs టిక్కేట్ పెడతారని తెలిసుంటే...గుడిని డెవలప్ చేసేవారు కాదేమో. తెలుగు ప్రభుత్వానికి జేజేలు చెప్పండి పిల్లలు. ఏ పార్టీ వారున్నా, ఉత్తరప్రదేశ్ ను పాలించిన పార్టీలకు తెలివి లేదు.... ఎందుకంటే... కాశీలో ఇప్పటికీ ఫ్రీగా శివలింగానికి...భక్తులే గంగ నీరు తెచ్చి అభిషేకం చెయొచ్చు. మన పెబుత్వాలను అక్కడ వేస్తే నాసామిరంగా... దెబ్బకు గుడి అంటే పారిపోయేలా చేస్తారు ఎంతైనా... నోరు మెదపని తెలుగు హిందువులు గొప్పోళ్ళు కదూ. తప్పులు చూపిస్తే... నువ్వు ఫలానా పార్టీ అంటారు...ఫలానా కులం అంటారు...కుహనాగాళ్ళు. తెలుగు హిందువుల దగ్గర డబ్బులున్నాయి...5000 పెడతారు, ఉన్నోడే గర్భాలయంలోకి వెళతాడు...మా ఇష్టం అంటారా. సరే, అలాక్కానివ్వండి.🚩

తెలుగు హిందువులు చాలా గొప్పోళ్ళు... ఎందుకంటే


1. శ్రీశైలం లో ఒకప్పుడు శివ లింగాన్ని తాకి, అభిషేకం చేయాలి అంటే ఫ్రీ. ఇది నేను చూసాను. 

2. ఆ తరవాతా 100 రూపాయలు పెట్టారు. ఇదీ చూసాను.  3.ఆ తర్వాత కాంగ్రెస్ మహానుభావులు 1116 చేసారు.

4. ఇక ఇప్పుడు 5000 చేసారు. 

అయినా హిందువులు 5000 ఇచ్చి, గర్భాలయంలో అభిషేకం చేయిస్తారు తప్ప, "పేద వాడికి ఈ దేవుడు అందుబాటులో ఉండడా ?" అని ప్రశ్న వేయరు. 


ఆంధ్రప్రదేశ్ లో గుడి-వ్యాపారం బాగుంది. ప్రభుత్వమే ఈ వ్యాపారం చేస్తుంది. 


శ్రీశైలం లో దేవాలయానికి మొదటగా దిక్కు-దివాణం ఉన్నది అక్కడి చెంచులు, ఆటవికులు. వారినైనా ఫ్రీగా గర్భాలయం లోకి రానిస్తారా లేదా ? ఆలయాన్ని విస్తరించి, అద్భుతంగా తీర్చిదిద్దిన రెడ్డి రాజులకు కూడా పాపం తెలివి లేదు...ఉంటే, ఇలా 5000 Rs టిక్కేట్ పెడతారని తెలిసుంటే...గుడిని డెవలప్ చేసేవారు కాదేమో. 


తెలుగు ప్రభుత్వానికి జేజేలు చెప్పండి పిల్లలు.


ఏ పార్టీ వారున్నా, ఉత్తరప్రదేశ్ ను పాలించిన పార్టీలకు తెలివి లేదు.... ఎందుకంటే... కాశీలో ఇప్పటికీ ఫ్రీగా శివలింగానికి...భక్తులే గంగ నీరు తెచ్చి అభిషేకం చెయొచ్చు. మన పెబుత్వాలను అక్కడ వేస్తే నాసామిరంగా... దెబ్బకు గుడి అంటే పారిపోయేలా చేస్తారు


ఎంతైనా... నోరు మెదపని తెలుగు హిందువులు గొప్పోళ్ళు కదూ. తప్పులు చూపిస్తే... నువ్వు ఫలానా పార్టీ అంటారు...ఫలానా కులం అంటారు...కుహనాగాళ్ళు.


 తెలుగు  హిందువుల దగ్గర డబ్బులున్నాయి...5000 పెడతారు, ఉన్నోడే గర్భాలయంలోకి వెళతాడు...మా ఇష్టం అంటారా. సరే, అలాక్కానివ్వండి.🚩



1. శ్రీశైలం లో ఒకప్పుడు శివ లింగాన్ని తాకి, అభిషేకం చేయాలి అంటే ఫ్రీ. ఇది నేను చూసాను. 

2. ఆ తరవాతా 100 రూపాయలు పెట్టారు. ఇదీ చూసాను.  3.ఆ తర్వాత కాంగ్రెస్ మహానుభావులు 1116 చేసారు.

4. ఇక ఇప్పుడు 5000 చేసారు. 

అయినా హిందువులు 5000 ఇచ్చి, గర్భాలయంలో అభిషేకం చేయిస్తారు తప్ప, "పేద వాడికి ఈ దేవుడు అందుబాటులో ఉండడా ?" అని ప్రశ్న వేయరు. 


ఆంధ్రప్రదేశ్ లో గుడి-వ్యాపారం బాగుంది. ప్రభుత్వమే ఈ వ్యాపారం చేస్తుంది. 


శ్రీశైలం లో దేవాలయానికి మొదటగా దిక్కు-దివాణం ఉన్నది అక్కడి చెంచులు, ఆటవికులు. వారినైనా ఫ్రీగా గర్భాలయం లోకి రానిస్తారా లేదా ? ఆలయాన్ని విస్తరించి, అద్భుతంగా తీర్చిదిద్దిన రెడ్డి రాజులకు కూడా పాపం తెలివి లేదు...ఉంటే, ఇలా 5000 Rs టిక్కేట్ పెడతారని తెలిసుంటే...గుడిని డెవలప్ చేసేవారు కాదేమో. 


తెలుగు ప్రభుత్వానికి జేజేలు చెప్పండి పిల్లలు.


ఏ పార్టీ వారున్నా, ఉత్తరప్రదేశ్ ను పాలించిన పార్టీలకు తెలివి లేదు.... ఎందుకంటే... కాశీలో ఇప్పటికీ ఫ్రీగా శివలింగానికి...భక్తులే గంగ నీరు తెచ్చి అభిషేకం చెయొచ్చు. మన పెబుత్వాలను అక్కడ వేస్తే నాసామిరంగా... దెబ్బకు గుడి అంటే పారిపోయేలా చేస్తారు


ఎంతైనా... నోరు మెదపని తెలుగు హిందువులు గొప్పోళ్ళు కదూ. తప్పులు చూపిస్తే... నువ్వు ఫలానా పార్టీ అంటారు...ఫలానా కులం అంటారు...కుహనాగాళ్ళు.


 తెలుగు  హిందువుల దగ్గర డబ్బులున్నాయి...5000 పెడతారు, ఉన్నోడే గర్భాలయంలోకి వెళతాడు...మా ఇష్టం అంటారా. సరే, అలాక్కానివ్వండి.🚩

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...