ఈరోజు తెలంగాణ స్మాల్ మీడియం డైలీ అండ్ పిరాడికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 17వ తారీకు నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి దిన వార పక్ష మాస పత్రికలకు కలర్ అడ్వర్టైజ్మెంట్ ఇప్పించుట గురించి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల డైరెక్టర్ రాజమౌళి గారిని మరియు జగన్ సార్లను కలిసి మన యూనియన్ తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి పరిష్కార నిమిత్తం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అహ్మద్ అలీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమవారపు యాదయ్య రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొమరాజు శ్రీనివాసులు నల్లగొండ జిల్లా అధ్యక్షులు కోటగిరి చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి ఎండి మసూద్ తదితరులు పాల్గొన్నారు
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...