ఏపీ, తెలంగాణతోపాటు ఈ రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది రుతుపవనాలు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. అయితే, దేశంలోని అనేక ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం భారత వాతావరణ శాఖ
(ఐఎండీ) పలు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక జారీ చేసింది.