ప్రజ్ఞ భారతి నల్గొండ ఆధ్వర్యంలో CAA పై అవగాహన సదస్సు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లోని స్టే ఇన్ హోటల్ లో ఈ నెల 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు కో కన్వీనర్ త్రిపురం భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కర్నాటి విజయకుమార్, నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేటు నంది శ్రీనివాస్ రెడ్డి పాల్గొంటున్నారు. విశిష్ట అతిధులు గా డా. వైవి రాజశేఖర్ రెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.వి. శశిధర్, ప్రముఖ పాత్రికేయుడు రాకా సుధాకర్ లు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని, 10 నిమిషాల ముందుకు రావలసిందిగా విజ్ఞప్తి చేశారు.
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...