34 వ వార్డు లోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీలో కచేరారు. బండారు ప్రసాద్ , రావిరాల వెంకన్న పూజిత ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షులు నూకల నరసింహ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ నుండి భారీగా బీజేపీ లో చేరారు. చేరిన నాయకులు యానాల యాదగిరి రెడ్డి,యానాల లలిత, పసుపులేటి లలిత, పసుపులేటి విజయలక్ష్మి, సాదాలక్ష్మీ, పసుపులేటి బిక్షం, పసుపులేటి అరుణ, సౌందర్య, సురిగి కృష్ణయ్య, యాస రామచంద్రారెడ్డి,మెస మరియు నాయకులు యువకులు తదితరులు బీజేపీ పార్టీలో చేరినారు. ఈ 4444కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాదగోని శ్రీనివాస్ గౌడ్ , నూకల జయపాల్ రెడ్డి, మేడం ప్రభాకర్, గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...